నాకు చావంటే భయం లేదు... నేను ఎప్పుడో చచ్చిపోయాను!
న్యూఢిల్లీ:  ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు  నిర్భయ  తల్లి ఆశా…
‘పోడు భూముల సమస్యలు తీరుస్తాం’
సాక్షి, హైదరాబాద్‌:  పోడు భూముల్లో వ్యవసాయం చేసే వాళ్లకు ‘రైతు బంధు’ ఇచ్చేలా కృషి చేస్తానని మంత్రి  సత్యవతి రాథోడ్‌  అన్నారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో గిరిజన ఆరో సలహా మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరి…
జామియా కాల్పులు : నాడు గాడ్సే.. నేడు గోపాల్‌
సాక్షి, న్యూఢిల్లీ :  ఢిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై గోపాల్‌ అనే వ్యక్తి విక్షణారహితంగా కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తీవ…
**మైనర్ విద్యార్థినిపై**
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ గ్రామంలో మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన కోటి అనే యువకుడు. బాలిక కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారైన కోటి. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులునిందితుడు పై నిర్భయ,పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
, హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్‌ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మి…